Rudraksha Mala : శివారాధాన చేసేటప్పుడు చేతిలో రుద్రాక్షను ధరించి పూజలు చేసినా, జపం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ సమయంలో మంత్రాలు ఉచ్చరిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అయితే పూజ చేసే సమయంలో చేతిలో ధరించే రుద్రాక్షలో సహజంగా 108 రుద్రాక్షలు ఉంటాయి. ఆ మాలతోనే ఎక్కువ ఫలితం ఉంటుందని అందరూ నమ్ముతారు. కానీ 108 కాకుండా కింద సూచించిన విధంగా పలు విభిన్నమైన సంఖ్యల్లో రుద్రాక్షలు ఉన్న మాలలతో కూడా పూజలు చేయవచ్చు. ఒక్కో రకమైన రుద్రాక్ష మాలకు భిన్నమైన ఫలితాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
27 రుద్రాక్షలు కలిగిన మాలతో పూజిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఎల్లప్పుడూ అమితమైన శక్తి కలిగి ఉంటారు. చాలా దృఢంగా ఉంటారు. ఏ పని చేసినా అలసిపోరు.
30 రుద్రాక్షలు కలిగిన మాలతో పూజిస్తే ధనం, సంతోషం కలుగుతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. బాగా నష్టపోయిన వారు, ఆర్థిక స్థితి బాగా లేని వారు ఈ మాలతో పూజలు చేస్తే ఫలితం ఉంటుంది.
54 రుద్రాక్షలు ఉన్న మాలతో పూజలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్థైర్యం పెరుగుతుంది. మనస్సుపై నియంత్రణ వస్తుంది. చెడు ఆలోచనలు రావు. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే మానసిక శక్తి లభిస్తుంది.
108 రుద్రాక్షలు ఉన్న మాలతో పూజలు చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి ఇబ్బందులు రావు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…