ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెందిన బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తమపై ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తించకుండా క్షణికావేశంలో నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఇంట్లోని వారికి కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లోని గోల్నాక అనే ప్రాంతంలో ఉన్న తిరుమలనగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ఇంట్లోనే టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య విజయలక్ష్మి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే టైలరింగ్ పని చేయడమే కాకుండా శ్రీనివాసులు కాలనీల్లో తిరుగుతూ చీరలను విక్రయిస్తుంటాడు.
ఈ క్రమంలోనే అతను ఇటీవల తన భార్యకు ప్రేమతో ఓ జాకెట్ కుట్టాడు. కానీ అది నచ్చలేదని విజయలక్ష్మి చెప్పింది. ఈ క్రమంలో దంపతులు ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీనికి మనస్థాపం చెందిన విజయలక్ష్మి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలా ఆమె క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన పిల్లలకు తల్లి లేకుండా చేసింది.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…