Jaqueline Fernandez : ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్కు కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవు. ఇప్పటికే రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న ఈమె పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఇక తాజాగా దేశం విడిచిపెట్టి వెళ్లాలనుకున్న ఈమెను ముంబైలో పోలీసులు అడ్డుకున్నారు.
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్తో కలిసి ఈమె గతంలో దిగిన సెల్ఫీలు బయటకు వచ్చాయి. దీంతో ఈమె పేరు బాగా వినిపించింది. దీంతో ఈమె చిక్కుల్లో పడింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బాలీవుడ్ నటి నోరా ఫతేహిని, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ను విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే జాక్వెలైన్ ఫెర్నాండెజ్ దేశం విడిచిపెట్టి వెళ్తున్న నేపథ్యంలో ముంబైలో ఈమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈమెను పోలీసులు విచారిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…