హైదరాబాద్ లో విషాదం నెలకొంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోలింగ్ షట్టర్ బలితీసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఒక ద్విచక్ర వాహనం షోరూం లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్జున్ అనే వ్యక్తి హైదరాబాద్లోని ఒక ద్విచక్ర వాహనం షోరూం లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఆ షో రూమ్ కు రోలింగ్ షట్టర్ ఉంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం యధావిధిగా షట్టర్ తెరిచారు.
ఈ క్రమంలోనే అదే సమయంలో అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి అర్జున్ కొడుకు రాజేష్ ఆ రోలింగ్ షట్టర్ లో ఇరుక్కొని పోయాడు.ఈ విధంగా రోలింగ్ షట్టర్ లో ఇరుక్కున్న బాలుడు గట్టిగా కేకలు వేయడంతో హడావిడిగా అక్కడున్న అటువంటివారు రోలింగ్ షట్టర్ దించి అందులోనుంచి బాలుడిని బయటకు తీయడంతో అప్పటికే ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్రంగా గాయపడిన తన కొడుకును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రాజేష్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు.అయితే ఇదంతా కేవలం షాపు యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతుందని పలువురు వ్యక్తం చేశారు.
ఇదివరకే ఇక్కడ వాచ్ మెన్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి కూతురికి కూడా కరెంట్ షాక్ తగిలిందని అయితే తన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడింది అని పలువురు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందోనని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…