ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి అంటే ఎంతో ముద్దుగా, వచ్చీరాని మాటలతో, బుడిబుడి అడుగులు వేస్తూ ఎంతో అల్లారు ముద్దుగా ఉంటుంది.అలాంటి బిడ్డని చూస్తే ఎవరికైనా ఎత్తుకుని ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం అలాంటి చిన్నారిని కామవాంఛతో చూశాడు. కనీసం ఏడాదిన్నర వయసు బిడ్డ అని జాలి కూడా లేకుండా ఆ బిడ్డ పై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఏడాదిన్నర వయస్సున్న ఓ చిన్నారిని తన ఇంటి ఆవరణంలో నిద్రిస్తుండగా ఓ 30 సంవత్సరాల యువకుడు తనను ఎత్తుకెళ్లి సమీపంలోనే నిర్మాణంగా ఉన్న ఓ పాఠశాలలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోని మరుసటి రోజు ఉదయం తన కూతురులేదని గమనించిన తల్లిదండ్రులు తన కూతురి కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే సమీప పాఠశాలలో తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న తన కూతురిని చూడగానే ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద కష్టం వచ్చిందా అంటూ ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితులను పట్టుకుని గ్రామస్తులు పోలీసులకు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కి తరలిస్తున్న నేపథ్యంలో నిందితులు పోలీసుల పై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలోనే పోలీసులు అతని పై కాల్పులు జరిపి అతనిని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే సరైన చికిత్స అనంతరం అతనిని కోర్టుకు హాజరుపరిచారు.అయితే ఏడాదిన్నర వయస్సున్న బిడ్డపై ఏమాత్రం జాలి దయ లేకుండా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన ఆ యువకుడికి శిక్ష కాకుండా ఉరి తీయాలని పలువురు డిమాండ్ చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…