టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు అందిస్తున్న రూ.349, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్లకు గాను పలు మార్పులు చేర్పులు చేసింది. ఈ రెండు ప్లాన్లకు ఇకపై మరింత డేటా లభించనుంది. అలాగే వీటి వాలిడిటీని కూడా పెంచారు.
రూ.349 ప్లాన్ ద్వారా ఇకపై యూజర్లకు రోజుకు 2.50 జీబీ డేటా లభిస్తుంది. గతంలో 2జీబీ మాత్రమే లభించేది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా వాడుకోవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లైబ్రరీకి ఉచిత యాక్సెస్ లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.
అలాగే రూ.299 ప్లాన్లో గతంలో 28 రోజుల వాలిడిటీ ఉండేది. దాన్ని 30 రోజులకు పెంచారు. దీంతోపాటు యూజర్లకు 30జీబీ ఉచిత డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…