టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు అందిస్తున్న రూ.349, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్లకు గాను పలు మార్పులు చేర్పులు చేసింది. ఈ రెండు ప్లాన్లకు ఇకపై మరింత డేటా లభించనుంది. అలాగే వీటి వాలిడిటీని కూడా పెంచారు.
రూ.349 ప్లాన్ ద్వారా ఇకపై యూజర్లకు రోజుకు 2.50 జీబీ డేటా లభిస్తుంది. గతంలో 2జీబీ మాత్రమే లభించేది. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా వాడుకోవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లైబ్రరీకి ఉచిత యాక్సెస్ లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.
అలాగే రూ.299 ప్లాన్లో గతంలో 28 రోజుల వాలిడిటీ ఉండేది. దాన్ని 30 రోజులకు పెంచారు. దీంతోపాటు యూజర్లకు 30జీబీ ఉచిత డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…