సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ లు చేస్తుంటారు. ఈ విధంగా ఎంతో మంది బిజినెస్ లో సక్సెస్ అవుతుంటే మరికొంతమంది పెద్ద ఎత్తున మోసపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు నరేష్ కూడా ఒకరు.బిజినెస్ విషయంలో కీస్టోస్ కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సీనియర్ నటుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమ బిల్డర్స్తో ఫినిక్స్లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా ఉన్నాడని, తన కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉండడంతో 7.5 కోట్లు హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకుని తిరిగి ఇవ్వలేదని నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా గత ఆరు సంవత్సరాల నుంచి అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదు అందుకే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఈ విధంగా తనని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…