సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ లు చేస్తుంటారు. ఈ విధంగా ఎంతో మంది బిజినెస్ లో సక్సెస్ అవుతుంటే మరికొంతమంది పెద్ద ఎత్తున మోసపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు నరేష్ కూడా ఒకరు.బిజినెస్ విషయంలో కీస్టోస్ కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సీనియర్ నటుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమ బిల్డర్స్తో ఫినిక్స్లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా ఉన్నాడని, తన కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉండడంతో 7.5 కోట్లు హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకుని తిరిగి ఇవ్వలేదని నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా గత ఆరు సంవత్సరాల నుంచి అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదు అందుకే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఈ విధంగా తనని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…