ప్రస్తుత కాలంలో మన ఒంట్లో కొంచెం నలతగా ఉంటే చాలు వెంటనే ఇంగ్లీష్ మందులను వేసుకుని ఉపశమనం పొందుతాము. అయితే ఆ ఉపశమనం కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ విధంగా తరచు మనం అనారోగ్యానికి గురి కాకుండా శాశ్వతంగా అనారోగ్యాన్ని తగ్గించే ఔషధ గుణాలు మన వంటింట్లోనే ఉన్నాయనే విషయం మర్చిపోయారు. అయితే కరోనా ప్రభావం వల్ల చాలామంది మన వంటింట్లో దొరికే మసాలా దినుసులతో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
* పసుపు: పసుపు ఎన్నో ఔషధ గుణాల నిలయం అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
* మిరియాలు: ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా మిరియాలు వేసి బాగా మరిగించాలి. ఈ మిరియాలతో పాటు కొద్దిగా పసుపు, తులసి ఆకులను వేయడం ద్వారా వాటిలో ఉన్న పోషకాలు నీటి ద్వారా మన శరీరంలోనికి గ్రహించబడి మనకు రోగనిరోధక శక్తిని అందిస్తాయి.
* మన వంటింట్లో దొరికే వాము, జీలకర్ర, మెంతులు వంటి దినుసులు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మన శరీరానికి ఒత్తిడిని తగ్గించే హార్మోన్ లను విడుదల చేయడంలో దోహదపడతాయి. ఈ విధమైన మసాలాదినుసులన్నింటినీ కలిపి బాగా మరిగించి కషాయం తయారుచేసుకొని ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగటం ద్వారా రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…