Sambi Reddy
బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.
‘బ్లడ్ మూన్’ 2026: అరుదైన చంద్రగ్రహణం.. డేట్, టైమ్, విశేషాలు ఇవే!
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో ఇప్పటికే ఈ అరుదైన ఖగోళ ఘట్టంపై ఉత్కంఠ నెలకొంది. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని సాధారణంగా బ్లడ్ మూన్ గా పిలుస్తారు.
మెగాస్టార్పై అనుచిత వ్యాఖ్యలు.. ట్రోలర్కు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్!
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవి కావడంతో ఆయనపై ఓ వ్యక్తి వేసిన జోక్ను ఆమె ఖండించారు. ముఖ్యంగా మనవడి విషయంలో చిరంజీవికి ప్రత్యేక అభిరుచి ఉందంటూ చేసిన వ్యాఖ్యలను లావణ్య తీవ్రంగా తప్పుబట్టారు.
టీ20 వరల్డ్ కప్ 2026: భారత్ ‘అత్యంత ప్రమాదకరమైన జట్టు’.. ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు.
BSNL నోటిఫికేషన్ 2026: 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఎస్ఈటీ) నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టెలికాం ఆపరేషన్స్, ఫైనాన్స్ విభాగాల్లో మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
టీడీపీ శ్రేణులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్: వైఎస్సార్సీపీ ఉచ్చులో పడొద్దు!
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
ఆధార్ కార్డు అవసరం లేదు.. సరికొత్త యాప్ వచ్చేసింది! ఫీచర్లు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే!
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 28న ఈ యాప్ను ప్రజలందరికీ UIDAI విడుదల చేయడంతో దేశంలోని ప్రతి ఆధార్ కార్డు దారుడు దీని సౌకర్యాలను వినియోగించుకునే అవకాశం లభించింది.
రిషబ్ శెట్టి రేంజ్ మామూలుగా లేదుగా..! ఒక్క సినిమాకు రూ.80 కోట్లు డిమాండ్..?
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దర్శకుడు, నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆయన ప్రస్థానం ప్రధానంగా కన్నడ ప్రేక్షకులకే పరిమితమైంది.
NCERT నోటిఫికేషన్ 2026: 117 బోధనా ఉద్యోగాల భర్తీ.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా విభాగం, గ్రంథపాలక (లైబ్రేరియన్) పోస్టుల భర్తీ కోసం 117 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

















