ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరగడంతో చాలామంది స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా ఫ్రాంక్ వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరిగింది.అయితే ఈ ఫ్రాంక్ వీడియో యువకుడికి మాత్రం రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేసింది. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు… అతనికి ఎందుకు జైలు శిక్ష పడింది అనే విషయానికి వస్తే..
మాస్కోలో మెట్రో రైలును ప్రాంక్స్టార్గా గుర్తింపు పొందిన కరమతుల్లో డిహబోరోవ్ రైలు ఎక్కాడు. రైలు ఎక్కిన తర్వాత ఒక భోగిలోకి వెళ్లి ఉన్నఫలంగా దగ్గుతూ కుప్పకూలి కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. మొదట్లో అతను కిందపడగానే అతనికి సహాయం చేయడానికి కొందరు వచ్చినప్పటికీ అతడు విపరీతంగా దగ్గడం చేత అందరు కరోనా భయంతో రైలును ఆపి అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
ఈ విధంగా రైలులో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టడంతో డిహబోరోవ్ పైకి లేచి ఇది ఫ్రాంక్ వీడియో అని చెప్పడంతో రైలులోని ప్రయాణికులు అతనిపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియో మొత్తం సీసీటీవీలో రికార్డ్ కావడంతో ఈ వీడియో చూసిన అధికారులు ప్రాంక్స్టార్ డిహబోరోవ్ పై కేసును నమోదు చేసి అతనికి రెండు సంవత్సరాలపాటు జైలుశిక్ష విధించారు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరికి కూడా శిక్ష పడింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…