మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం హిందువుల ఎన్నో ఆచార వ్యవహారాలు ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే శనివారం రోజు శనిదేవుడికి ప్రతీకగా భావించి శనీశ్వరుడికి పూజలు చేస్తుంటారు. మన పై ఎలాంటి ప్రభావం ఉన్నా.. శని దోషాలు ఉన్న వాటిని నివారణ చేసుకోవడానికి శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తాము. శని ప్రభావం మనపై పడకుండా ఉండటం కోసం మనం ఎన్ని పూజలు చేసినా శనివారం మాత్రం పొరపాటున ఈ వస్తువులను కొంటే మన ఇంటికి దరిద్రం కొనితెచ్చుకున్నట్లే అని పండితులు చెప్తున్నారు. మరి శనివారం కొనకూడని వస్తువులు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
శనివారానికి శని దేవుడు అధిపతి కనుక శనివారం రోజు పొరపాటున కూడా ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడడు. అదేవిధంగా శనివారం ఎలాంటి కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు. వాహనాలను కూడా ఇనుముతోనే తయారు చేసి ఉంటారు కనుక శనివారం కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
శనివారం ఉప్పుని కూడా కొనుగోలు చేయకూడదు.ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది కనుక ఉప్పును కొనుగోలు చేయటం వల్ల మన ఇంటి పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆవనూనెను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. అలాగే కలపతో తయారు చేసిన వస్తువులు, నలుపు రంగు వస్తువులను కూడా శనివారం కొనకూడదు. అలాగే నల్లటి నువ్వులు , నువ్వుల నూనెను కూడా శని వారం ఇంటికి తెచ్చుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…