ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఎన్నో పక్షులకు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మనం ఎప్పుడూ చూడని ఆసక్తికరమైన వీడియోలను సోషల్ మీడియా ద్వారా చూడగలుగుతున్నాము. పాము జాతులలో కొండచిలువ ఎంత పెద్దదో మనకు తెలిసిందే. కొండచిలువ చేతికి ఒక్కసారి దొరికామంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి కొండచిలువ అందరూ చూస్తుండగానే ఓ జింకను మింగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో కొందరు స్థానికులు అటవీ ప్రాంతంలో ఓ కొండచిలువను పట్టుకున్నారు. ఆ స్థానికులు ఆ కొండచిలువ ముందు ఒక జింక కళేబరాన్ని వేయడంతో కొండచిలువ ఒక్కసారిగా ఆ జింక కళేబరం పై దాడి చేసింది. ఆ కొండచిలువ స్పీడు చూస్తుంటే మాత్రం బాగా ఆకలిగా ఉన్నట్టు కనిపించడంతో దాన్ని చూస్తే మాత్రం ఒకేసారి జింకను మింగేసేలా ఉంది. ఈ క్రమంలోనే ఆ జింక కళేబరాన్ని చూసిన కొండచిలువ ఒక్కసారిగా దానిపై దాడి చేసి దానిని మింగేసింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…