ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఎన్నో పక్షులకు, జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మనం ఎప్పుడూ చూడని ఆసక్తికరమైన వీడియోలను సోషల్ మీడియా ద్వారా చూడగలుగుతున్నాము. పాము జాతులలో కొండచిలువ ఎంత పెద్దదో మనకు తెలిసిందే. కొండచిలువ చేతికి ఒక్కసారి దొరికామంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి కొండచిలువ అందరూ చూస్తుండగానే ఓ జింకను మింగింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో కొందరు స్థానికులు అటవీ ప్రాంతంలో ఓ కొండచిలువను పట్టుకున్నారు. ఆ స్థానికులు ఆ కొండచిలువ ముందు ఒక జింక కళేబరాన్ని వేయడంతో కొండచిలువ ఒక్కసారిగా ఆ జింక కళేబరం పై దాడి చేసింది. ఆ కొండచిలువ స్పీడు చూస్తుంటే మాత్రం బాగా ఆకలిగా ఉన్నట్టు కనిపించడంతో దాన్ని చూస్తే మాత్రం ఒకేసారి జింకను మింగేసేలా ఉంది. ఈ క్రమంలోనే ఆ జింక కళేబరాన్ని చూసిన కొండచిలువ ఒక్కసారిగా దానిపై దాడి చేసి దానిని మింగేసింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…