ప్రస్తుతం గ్యాస్ లేని ఇళ్ళంటూ ఉండదు. అయితే నెల నెలా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై అధిక భారం పడుతోంది. ప్రతి నెలా గ్యాస్ ధరలు పెరుగుతూ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ నెల కూడా గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చాయి.
ప్రతి నెలా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల కూడా గ్యాస్ ధరలు 25 రూపాయలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. సిలిండర్ ధరలు పెంచడంతో సామాన్యులకు ఎంతో భారంగా మారనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సిలిండర్ బుక్ చేస్తే 975 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఇందులో సిలిండర్ బుకింగ్ ధర రూ.945 కాగా డెలివరీ బాయ్ కి 50 రూపాయల అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం పెరిగిన ధరలను అమలు చేస్తే గ్యాస్ సిలిండర్ ధర సుమారు వెయ్యి రూపాయల వరకు పడుతుందని చెప్పవచ్చు. ఒకటవ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…