ప్రస్తుతం గ్యాస్ లేని ఇళ్ళంటూ ఉండదు. అయితే నెల నెలా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై అధిక భారం పడుతోంది. ప్రతి నెలా గ్యాస్ ధరలు పెరుగుతూ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ నెల కూడా గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చాయి.
ప్రతి నెలా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల కూడా గ్యాస్ ధరలు 25 రూపాయలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. సిలిండర్ ధరలు పెంచడంతో సామాన్యులకు ఎంతో భారంగా మారనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సిలిండర్ బుక్ చేస్తే 975 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఇందులో సిలిండర్ బుకింగ్ ధర రూ.945 కాగా డెలివరీ బాయ్ కి 50 రూపాయల అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం పెరిగిన ధరలను అమలు చేస్తే గ్యాస్ సిలిండర్ ధర సుమారు వెయ్యి రూపాయల వరకు పడుతుందని చెప్పవచ్చు. ఒకటవ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…