సాధారణంగా పెళ్లిళ్లు భూలోకంలో ఆకాశమంత పందిళ్లను వేసే ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడం మనం చూస్తూ ఉంటాము. కానీ కరోనా ప్రభావం వల్ల వివాహాలు ఎంతో సింపుల్ గా జరుగుతున్నాయి. ప్రస్తుతం వివాహాలు అధికంగా ఉన్న సమయంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో ఎంతో ఘనంగా చేయాలనుకున్న వివాహాలు సైతం సింపుల్ గా కానిచ్చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మధురైకి చెందిన రాకేష్, దక్షిణల వివాహ మే 25 మంగళవారం జరగాల్సి ఉంది. అందుకోసం పెళ్లి ఏర్పాట్లను ఎంతో ఘనంగా నిర్వహించిన ఇరు కుటుంబసభ్యులు వివాహం కోసం బెంగళూరు నుంచి విమానంలో మధురై కి బయలుదేరారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కరోనా కేసులు అధికమవుతున్న నేపధ్యంలో మంగళవారం నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది.
ఈ విధంగా లాక్ డౌన్ ప్రకటించడంతో చేసేదేమీ లేక పెళ్లి ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. అదేవిధంగా ఇరు కుటుంబ సభ్యులు రాకేష్ , దక్షిణల వివాహం విమానంలోనే జరిపించారు. ఇరు కుటుంబ సభ్యుల పెద్దల సమక్షంలో, వారి ఆశీర్వాదాలతో విమానంలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…