ప్రమాదాలు అనేవి మనకు చెప్పివారు. చెప్పకుండానే వస్తాయి. అయితే అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు కొందరు లక్కీగా బయట పడుతుంటారు. అక్కడ కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఓ కుటుంబం మొత్తం నేలపై కూర్చుని ఎంతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుండగా.. వారి మీద సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. కానీ అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు.
వియత్నాంలోని బాక్ నిహ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబంలోని 6 మంది నేలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడి వారి మీద పడింది. కానీ ఆశ్చర్యకరంగా ఎవరికీ ఏమీ కాలేదు.
అయితే ఆ ఫ్యాన్ ను ఆ కుటుంబ పెద్ద తీసి పక్కన పెట్టగా, వారు తిరిగి భోజనం కొనసాగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ సంఘటన జూలై 8, 2021న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోకు ఇప్పటికే 50వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ బతికి బయట పడ్డారు.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…