Dustbin In Home : వాస్తు ప్రకారం పాటించడం వలన, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు జీవితం పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. వాస్తు ప్రకారం కనుక నడుచుకున్నట్లైతే, జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా మారుతుంది. కొన్ని పొరపాట్లు తెలియక చేస్తే కూడా, ప్రభావం ఎక్కువ పడుతుంది. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. వాటిని మనం, మనకు నచ్చినట్లుగా సర్దుతూ ఉంటాం. అలా కాకుండా, వాస్తు ప్రకారం పెట్టినట్లయితే, చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.
ప్రతి ఇంట్లో చెత్తబుట్ట ఉంటుంది. చెత్త డబ్బా నుండి వెలువడే శక్తి, ఇంటి గమనాన్ని మార్చేస్తుంది, వాస్తు ప్రకారం, చెత్త డబ్బాలని ఇష్టం వచ్చిన చోట పెట్టకూడదు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి వచ్చి, సమస్యల్ని కలిగిస్తాయని వాస్తు చెప్తోంది. పిల్లలు చదువుకునే గదిలో అసలు చెత్త డబ్బా ని పెట్టకండి. చదువు మీద ఆసక్తి బాగా తగ్గిపోతుంది. అలానే, బెడ్రూంలో కూడా చెత్త డబ్బాని పెట్టొద్దు. దీనివలన సంబంధాలు దెబ్బతింటాయి.
ప్రశాంతత ఉండదు. ఈశాన్యం దిశలో డస్ట్ బిన్ ఉంచడం వలన, మానసిక సమస్యలు కలుగుతాయి. లక్ష్యాలని చేరుకోవడానికి కూడా అవ్వదు. తూర్పు వైపు పెడితే కీర్తి ప్రతిష్టలు పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆగ్నేయం వైపు చెత్త డబ్బాని పెడితే, ఇంటికి సంపద రాకుండా అది అడ్డుకుంటుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి, చెత్త డబ్బా పెట్టేటప్పుడు, అసలు ఈ పొరపాటు చేయకండి. ఇలా కనుక చేసినట్లయితే, కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, చెత్త డబ్బా పెట్టేటప్పుడు వీటిపై దృష్టి పెట్టి, ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. అప్పుడు సమస్యలు ఉండవు సంతోషంగా ఉండొచ్చు. కానీ ఈ పొరపాట్లు చేసినట్లయితే కచ్చితంగా కష్టాలు తప్పవు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…