Tiger 3 OTT Release Date : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న సల్మాన్ ఖాన్.. ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని సొంతం చేసుకోలేదు. మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. రీసెంట్గా టైగర్ 3అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. నార్త్ నుంచి సౌత్ వరకూ ఆడియెన్స్ మంచి స్పందనను అందించలేదు. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్లో రూ. 280 కోట్లు వరకు నెట్ వసూళ్లనే మాత్రమే రాబట్ట, ఈ చిత్రం రూ. 30 కోట్లు నష్టాలతోనే నిరాశ పరిచింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్కు మరో షాక్ కూడా తగిలినట్లైంది.
దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొనగా, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేశారు. కాని మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ చిత్రాన్ని కేవలం నెల రోజులకే స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం YRF స్పై యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైగర్, టైగర్ జిందా హై తర్వాత మూడవ వచ్చిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిన 17వ చిత్రంగా నిలిచింది. .పాకిస్తాన్ ప్రధానిని హత్య చేసి అధికారం చేజిక్కిచ్చుకుందామనే తీవ్రవాదులపై భారత గూఢాచారి సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా ప్రతి నాయకుడిగా బాటీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మీ నటించాడు. చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తాడు. చివర్లో హ్రితిక్ రోషన్ కూడా కనిపిస్తాడు. సినిమాలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…