SBI కస్టమర్లకు హెచ్చరిక. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ ను అమలులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, చేయటం వల్ల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మోసాలను అరికట్టడం కోసమే SBI కీలక నిర్ణయం తీసుకుని కస్టమర్లకు హెచ్చరికలను జారీ చేసింది.
ఇదివరకు మాదిరిగా ఇకనుంచి SBI కస్టమర్లు మొబైల్ బ్యాంక్ సర్వీసులను పొందడం కొద్దిగా కష్టతరం కానుంది.SBI అకౌంట్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్ మీ స్మార్ట్ ఫోన్ లో తప్పకుండా ఉండాలని SBI సూచిస్తుంది. మీ ఫోన్ నెంబర్ మీ సెల్ ఫోన్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు యోనో సేవలను పొందే అవకాశం ఉంటుంది. లేదంటే SBI యోనో సేవలను పొందలేరు.
బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడం కోసం స్టేట్ బ్యాంక్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుందని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఈ నిర్ణయం తర్వాత యోనో యాప్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసింది. ఇక నుంచి మీరు యోనో యాప్ సేవలను పొందాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ తో రిజిస్టర్ చేయించుకున్న మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ సెల్ ఫోన్ లో ఉంటేనే ఈ సేవలను పొందగలరని ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు హెచ్చరించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…