SBI కస్టమర్లకు హెచ్చరిక. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ ను అమలులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, చేయటం వల్ల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మోసాలను అరికట్టడం కోసమే SBI కీలక నిర్ణయం తీసుకుని కస్టమర్లకు హెచ్చరికలను జారీ చేసింది.
ఇదివరకు మాదిరిగా ఇకనుంచి SBI కస్టమర్లు మొబైల్ బ్యాంక్ సర్వీసులను పొందడం కొద్దిగా కష్టతరం కానుంది.SBI అకౌంట్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్ మీ స్మార్ట్ ఫోన్ లో తప్పకుండా ఉండాలని SBI సూచిస్తుంది. మీ ఫోన్ నెంబర్ మీ సెల్ ఫోన్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు యోనో సేవలను పొందే అవకాశం ఉంటుంది. లేదంటే SBI యోనో సేవలను పొందలేరు.
బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడం కోసం స్టేట్ బ్యాంక్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుందని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఈ నిర్ణయం తర్వాత యోనో యాప్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసింది. ఇక నుంచి మీరు యోనో యాప్ సేవలను పొందాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ తో రిజిస్టర్ చేయించుకున్న మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ సెల్ ఫోన్ లో ఉంటేనే ఈ సేవలను పొందగలరని ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు హెచ్చరించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…