సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఫేక్ న్యూస్ ఎలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయో అందరికీ తెలిసిందే. అలాంటి వార్తలను చూసి చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు. దీంతో నష్టపోతున్నారు. ఇక తాజాగా ఇంకో ఫేక్ వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే..
రూ.500 నోట్లపై గాంధీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ కలర్ లో స్ట్రిప్ ఉంటుంది కదా. అయితే కొన్ని నోట్లకు ఆ స్ట్రిప్ దగ్గరగా, కొన్ని నోట్లకు దూరంగా ఉంటుంది. ఆర్బీఐ కొన్ని నోట్లను అలా ప్రింట్ చేస్తోంది. వాటిల్లో తప్పేమీ లేదు. వాటిని ఎవరైనా వాడుకోవచ్చు. చెల్లుతాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. గాంధీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ స్ట్రిప్ ఉంటే అలాంటి రూ.500 నోట్లను తీసుకోకూడదని ప్రచారం చేస్తున్నారు. కానీ దీనిపై ఆర్బీఐ స్పష్టతను ఇచ్చింది.
గాంధీ బొమ్మకు గ్రీన్ స్ట్రిప్ దగ్గరగా లేదా దూరంగా ఉన్నా ఆ నోట్లు చెల్లుతాయని, వాటిపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కనుక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో నిజం లేదని, అంతా ఫేక్ అని తేల్చింది.
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…