సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఫేక్ న్యూస్ ఎలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయో అందరికీ తెలిసిందే. అలాంటి వార్తలను చూసి చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు. దీంతో నష్టపోతున్నారు. ఇక తాజాగా ఇంకో ఫేక్ వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే..
రూ.500 నోట్లపై గాంధీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ కలర్ లో స్ట్రిప్ ఉంటుంది కదా. అయితే కొన్ని నోట్లకు ఆ స్ట్రిప్ దగ్గరగా, కొన్ని నోట్లకు దూరంగా ఉంటుంది. ఆర్బీఐ కొన్ని నోట్లను అలా ప్రింట్ చేస్తోంది. వాటిల్లో తప్పేమీ లేదు. వాటిని ఎవరైనా వాడుకోవచ్చు. చెల్లుతాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. గాంధీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ స్ట్రిప్ ఉంటే అలాంటి రూ.500 నోట్లను తీసుకోకూడదని ప్రచారం చేస్తున్నారు. కానీ దీనిపై ఆర్బీఐ స్పష్టతను ఇచ్చింది.
గాంధీ బొమ్మకు గ్రీన్ స్ట్రిప్ దగ్గరగా లేదా దూరంగా ఉన్నా ఆ నోట్లు చెల్లుతాయని, వాటిపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కనుక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో నిజం లేదని, అంతా ఫేక్ అని తేల్చింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…