సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఫేక్ న్యూస్ ఎలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయో అందరికీ తెలిసిందే. అలాంటి వార్తలను చూసి చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు. దీంతో నష్టపోతున్నారు. ఇక తాజాగా ఇంకో ఫేక్ వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే..
రూ.500 నోట్లపై గాంధీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ కలర్ లో స్ట్రిప్ ఉంటుంది కదా. అయితే కొన్ని నోట్లకు ఆ స్ట్రిప్ దగ్గరగా, కొన్ని నోట్లకు దూరంగా ఉంటుంది. ఆర్బీఐ కొన్ని నోట్లను అలా ప్రింట్ చేస్తోంది. వాటిల్లో తప్పేమీ లేదు. వాటిని ఎవరైనా వాడుకోవచ్చు. చెల్లుతాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. గాంధీ బొమ్మకు దగ్గరగా గ్రీన్ స్ట్రిప్ ఉంటే అలాంటి రూ.500 నోట్లను తీసుకోకూడదని ప్రచారం చేస్తున్నారు. కానీ దీనిపై ఆర్బీఐ స్పష్టతను ఇచ్చింది.
గాంధీ బొమ్మకు గ్రీన్ స్ట్రిప్ దగ్గరగా లేదా దూరంగా ఉన్నా ఆ నోట్లు చెల్లుతాయని, వాటిపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కనుక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో నిజం లేదని, అంతా ఫేక్ అని తేల్చింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…