రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది.ఈ క్రమంలోనే ఫ్లాట్ ఫామ్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఎంతో మంది ప్రయాణికులకు ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ వెసులుబాటు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఉన్న అన్ని రైల్వే స్టేషన్లకు వర్తిస్తుంది.
గతంలో దక్షిణ మధ్య రైల్వే ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలపై అధిక భారం పడిందని చెప్పవచ్చు. అయితే కేవలం covid 19 నేపథ్యంలో రైల్వే స్టేషన్ లో రద్దీని తగ్గించడం కోసమే రైల్వే అధికారులు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను తగ్గించింది.
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఇక పై సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ లకు వర్తిస్తుందని ఈ సందర్భంగా రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఇకపై ప్లాట్ఫామ్ టికెట్ ధర కేవలం రూ.10 మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గించడంతో సామాన్య ప్రజలకు భారీగా ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…