రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది.ఈ క్రమంలోనే ఫ్లాట్ ఫామ్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఎంతో మంది ప్రయాణికులకు ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ వెసులుబాటు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఉన్న అన్ని రైల్వే స్టేషన్లకు వర్తిస్తుంది.
గతంలో దక్షిణ మధ్య రైల్వే ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలపై అధిక భారం పడిందని చెప్పవచ్చు. అయితే కేవలం covid 19 నేపథ్యంలో రైల్వే స్టేషన్ లో రద్దీని తగ్గించడం కోసమే రైల్వే అధికారులు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను తగ్గించింది.
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఇక పై సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ లకు వర్తిస్తుందని ఈ సందర్భంగా రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఇకపై ప్లాట్ఫామ్ టికెట్ ధర కేవలం రూ.10 మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గించడంతో సామాన్య ప్రజలకు భారీగా ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…