రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది.ఈ క్రమంలోనే ఫ్లాట్ ఫామ్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఎంతో మంది ప్రయాణికులకు ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ వెసులుబాటు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఉన్న అన్ని రైల్వే స్టేషన్లకు వర్తిస్తుంది.
గతంలో దక్షిణ మధ్య రైల్వే ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలపై అధిక భారం పడిందని చెప్పవచ్చు. అయితే కేవలం covid 19 నేపథ్యంలో రైల్వే స్టేషన్ లో రద్దీని తగ్గించడం కోసమే రైల్వే అధికారులు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను తగ్గించింది.
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఇక పై సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ లకు వర్తిస్తుందని ఈ సందర్భంగా రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఇకపై ప్లాట్ఫామ్ టికెట్ ధర కేవలం రూ.10 మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను తగ్గించడంతో సామాన్య ప్రజలకు భారీగా ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…