మెట్రోలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త… కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి చెందిన జాయింట్ వెంచర్ చెన్నై మెట్రో పలు ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చెన్నై మెట్రో పరిధిలో ఉన్నటువంటి మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ వంటి ఖాళీగా ఉన్న 10 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయింది.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ నందు తెలుసుకోవచ్చు.
https://chennaimetrorail.org/
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పోస్టను బట్టి విద్యార్హతలు ఉంటాయి. ప్రతి ఒక పోస్ట్ కు తప్పనిసరిగా అనుభవం ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.రెండుదశల పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ యాటిట్యూడ్, ఆప్టిట్యూడ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వంటి పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్ రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు పరీక్ష ఫీజు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాలి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…