Indian Railways : భారతదేశం ప్రపంచంలోనే, నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగి ఉంది. రోజూ వేలాది రైళ్లు వెళుతూ ఉంటాయి. మిలియన్ల మంది ప్రయాణికులు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. రైల్వే ప్రయాణం చేసే వాళ్ళు, కచ్చితంగా ఈ కొత్త రూల్ ని చూడాలి. ఎప్పటికప్పుడు ఇండియన్ రైల్వేస్ రూల్స్ ని మారుస్తూ ఉంటుంది. వాటిని కచ్చితంగా తెలుసుకోవాలి. రైలు బయలుదేరిన 10 నిమిషాలలోపు, వాళ్ళకి కేటాయించిన సీటులో కూర్చోవడానికి విఫలమైతే ప్రయాణికుల టికెట్ ని రద్దు చేసే, అధికారాన్ని టికెట్ చెకింగ్ స్టాఫ్ కి ఇచ్చింది.
ఈ నియమం బోర్డింగ్ ప్రక్రియని క్రమబద్ధీకరించడం, సీట్ల కేటాయింపు సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం తీసుకువచ్చారు. ఈ నియమం చాలా క్లియర్ గా వుంది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత, కొన్ని సార్లు ప్రయాణికులు వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చోవడానికి విఫలం అవుతూ ఉంటారు.
దీంతో ఏ ఏ సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోలేక, టీటీఈలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని అటువంటి సమస్యలు ఏమి కలగకుండా ఉండాలని, భారతీయ రైల్వే శాఖ సీటు కేటాయింపుల కోసం పేపర్ ఆధారిత విధానాల నుండి ఆన్లైన్ సిస్టమ్స్ కి మార్చింది. సీటు ఆక్యుపెన్సి గురించి నిజ సమయ సమాచారం తక్షణమే అందుబాటులో ఉండేటట్టు చూస్తుంది.
అయితే, తాజా నిబంధన ప్రకారం ప్రయాణికులు తమ బోర్డింగ్ టికెట్ పొందిన స్టేషన్ నుండి ప్రయాణించవలసి ఉంటుంది. రైలు ఎక్కిన 10 నిమిషాల్లోగా కేటాయించిన సీట్లో కూర్చోక పోతే, ఆ ప్రయాణికుడుని గుర్తించి, టికెట్ క్యాన్సల్ చేస్తారు. ప్రయాణికులు కచ్చితంగా ఈ నియమానికి కట్టుబడి ఉండాలి. ఏ ఇబ్బంది రాకుండా జర్నీ సాఫీగా సాగాలంటే, ఈ నియమాన్ని ఉల్లంఘించకండి. చాలా మంది, అప్పుడప్పుడు ఈ తప్పు చేస్తూ వుంటారు. అయితే, దీని వలన రైల్వే శాఖ వాళ్లకి ఇబ్బంది ఉండడంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…