Gold Jewellery : చాలామంది, ఎక్కువగా బంగారాన్ని కొంటూ ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడల్లా కొద్దిగా గోల్డ్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో బంగారాన్ని కొనడం అనేది ఎంతో పవిత్రమైనదనిగా చూస్తారు. అక్షయ తృతీయ వచ్చినప్పుడు, కచ్చితంగా బంగారాన్ని కొంటూ ఉంటారు. బంగారాన్ని కొనడం తేలిక కాదు. తారస్థాయిలో ఉంటుంది. అందుకని రూపాయి రూపాయి దాచుకుని, బంగారాన్ని కొంటూ ఉంటారు. ఎక్కువమంది ఈ మధ్య డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
కొత్త పథకంలో భాగంగా, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లపై అధిక వడ్డీ రేటు ని ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి, సామాన్య పౌరులని ప్రోత్సహించడానికి తీసుకువచ్చింది. ఈ స్కీము ద్వారా నాలుగు కిలో గ్రాముల డిజిటల్ బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయొచ్చు.
బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు అలానే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో సహా వివిధ మార్గాల ద్వారా దీనిని పొందొచ్చు. ఈ గోల్డ్ బాండ్ పథకం 8 ఏళ్ల కాలవ్యవధిని కలిగి ఉంది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు పెట్టుబడిదారులు తమ విధుల్ని అవసరమైతే ఉపవాసంహరించుకునే వెసులుబాటు కూడా దీనిలో ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి, వడ్డీ మారుతూ ఉంటుంది.
సంవత్సరానికి 2.5% ఆకర్షణీయమైన వడ్డీ రేటుని నిర్ణయించింది. ఎక్కువ మందిని బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి, ఇలా ఈ స్కీము ని తీసుకురావడం జరిగింది. ఇలా, ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సులభంగా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే. చాలామంది ఇందులో డబ్బులు పెడుతున్నారు. ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ ఆకర్షణీయమైన ఎంపిక అని చెప్పొచ్చు. భారతదేశ ప్రజలకి ఆర్థికంగా లాభదాయకమైన పెట్టుబడి అవకాశాన్ని ఇది ఇస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…