Gold Jewellery : చాలామంది, ఎక్కువగా బంగారాన్ని కొంటూ ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడల్లా కొద్దిగా గోల్డ్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో బంగారాన్ని కొనడం అనేది ఎంతో పవిత్రమైనదనిగా చూస్తారు. అక్షయ తృతీయ వచ్చినప్పుడు, కచ్చితంగా బంగారాన్ని కొంటూ ఉంటారు. బంగారాన్ని కొనడం తేలిక కాదు. తారస్థాయిలో ఉంటుంది. అందుకని రూపాయి రూపాయి దాచుకుని, బంగారాన్ని కొంటూ ఉంటారు. ఎక్కువమంది ఈ మధ్య డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
కొత్త పథకంలో భాగంగా, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లపై అధిక వడ్డీ రేటు ని ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి, సామాన్య పౌరులని ప్రోత్సహించడానికి తీసుకువచ్చింది. ఈ స్కీము ద్వారా నాలుగు కిలో గ్రాముల డిజిటల్ బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయొచ్చు.
బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు అలానే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో సహా వివిధ మార్గాల ద్వారా దీనిని పొందొచ్చు. ఈ గోల్డ్ బాండ్ పథకం 8 ఏళ్ల కాలవ్యవధిని కలిగి ఉంది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు పెట్టుబడిదారులు తమ విధుల్ని అవసరమైతే ఉపవాసంహరించుకునే వెసులుబాటు కూడా దీనిలో ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి, వడ్డీ మారుతూ ఉంటుంది.
సంవత్సరానికి 2.5% ఆకర్షణీయమైన వడ్డీ రేటుని నిర్ణయించింది. ఎక్కువ మందిని బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి, ఇలా ఈ స్కీము ని తీసుకురావడం జరిగింది. ఇలా, ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సులభంగా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే. చాలామంది ఇందులో డబ్బులు పెడుతున్నారు. ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ ఆకర్షణీయమైన ఎంపిక అని చెప్పొచ్చు. భారతదేశ ప్రజలకి ఆర్థికంగా లాభదాయకమైన పెట్టుబడి అవకాశాన్ని ఇది ఇస్తోంది.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…