మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమరా? మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? అయితే మీరు నిజంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఆగస్టు 1వ తేదీ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ సరికొత్త రూల్స్ ను అమలులోకి తీసుకు వస్తోంది. ఈ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడనుంది. మరి ఆగస్టు 1వ తేదీ నుంచి ఎలాంటి రూల్స్ అమలులోకి వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం కస్టమర్లకు 25 చెక్కులతో కూడిన ఒక చెక్ బుక్ బ్యాంక్ ఉచితంగా ఇకపై అదనంగా మరొక చెక్ బుక్ కావాలంటే కస్టమర్లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ లిమిటెడ్ దాటిన తరువాత ప్రతి ఒక కస్టమర్ పది చెక్కులతో కలిగిన ఒక బుక్ కి రూ 20లు చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ నుంచి తొలి నాలుగు సార్లు చేసుకునే క్యాష్ విత్ డ్రా యల్ పై ఎలాంటి అదనపు చార్జీలు వర్తించవు. ఈ క్రమంలోనే ప్రతి నెల వరకు లక్ష రూపాయల వరకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రతి వెయ్యి రూపాయల విత్ డ్రా పై రూ.5 చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఆగస్టు 1వ తేదీ తర్వాత బ్యాంకు నెలలో తొలి మూడు లావాదేవీలను (ఏటీఎం కార్డు లేకుండా) ఎలాంటి చార్జీలు లేకుండా పొందవచ్చు. ఇది మెట్రో నగరాలకు కూడా వర్తిస్తుంది. ఈ లిమిట్ దాటితే ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై 20 రూపాయలు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై 8.5 రూపాయలను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇతర ప్రాంతాలలో అయితే నెలలో ఐదు లావాదేవీలను ఉపయోగించవచ్చు. వాటికి ఎలాంటి చార్జీలు వర్తించవు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…