మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమరా? మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? అయితే మీరు నిజంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఆగస్టు 1వ తేదీ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ సరికొత్త రూల్స్ ను అమలులోకి తీసుకు వస్తోంది. ఈ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడనుంది. మరి ఆగస్టు 1వ తేదీ నుంచి ఎలాంటి రూల్స్ అమలులోకి వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం కస్టమర్లకు 25 చెక్కులతో కూడిన ఒక చెక్ బుక్ బ్యాంక్ ఉచితంగా ఇకపై అదనంగా మరొక చెక్ బుక్ కావాలంటే కస్టమర్లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ లిమిటెడ్ దాటిన తరువాత ప్రతి ఒక కస్టమర్ పది చెక్కులతో కలిగిన ఒక బుక్ కి రూ 20లు చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ నుంచి తొలి నాలుగు సార్లు చేసుకునే క్యాష్ విత్ డ్రా యల్ పై ఎలాంటి అదనపు చార్జీలు వర్తించవు. ఈ క్రమంలోనే ప్రతి నెల వరకు లక్ష రూపాయల వరకు ఎలాంటి చార్జీలు చెల్లించకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రతి వెయ్యి రూపాయల విత్ డ్రా పై రూ.5 చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఆగస్టు 1వ తేదీ తర్వాత బ్యాంకు నెలలో తొలి మూడు లావాదేవీలను (ఏటీఎం కార్డు లేకుండా) ఎలాంటి చార్జీలు లేకుండా పొందవచ్చు. ఇది మెట్రో నగరాలకు కూడా వర్తిస్తుంది. ఈ లిమిట్ దాటితే ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై 20 రూపాయలు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై 8.5 రూపాయలను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇతర ప్రాంతాలలో అయితే నెలలో ఐదు లావాదేవీలను ఉపయోగించవచ్చు. వాటికి ఎలాంటి చార్జీలు వర్తించవు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…