ఫ్రిజ్లు ఉన్నవారు సహజంగానే అప్పుడప్పుడు ఐస్ క్యూబ్స్ చేసుకుని ఉపయోగిస్తుంటారు. కొందరు వాటిని అందం కోసం వాడితే కొందరు మద్యం సేవించేందుకు ఉపయోగిస్తారు. ఇక కొందరు వాటిని సాధారణ నీటిలో వేసుకుని తాగుతారు. అయితే ఫ్రిజ్లో తయారు చేసే ఐస్ క్యూబ్స్ అంత క్రిస్టల్ క్లియర్గా ఉండవు. కానీ కింద తెలిపిన ట్రిక్ను పాటిస్తే అవి క్రిస్టల్ క్లియర్గా ఉండేలా తయారు చేయవచ్చు. అది ఎలాగంటే..
ఐస్ ట్రేలో ఉన్న బ్లాక్లలో రంధ్రాలు చేయాలి. దీంతో గడ్డకట్టని నీరు కిందకు వస్తుంది. ఆ నీరు కింద పడేలా ట్రేను ఇంకో బాక్స్లో ఉంచాలి. అయితే ట్రే కింద ఇన్సులేటెడ్ షీట్ను ఉంచాలి. ఈ షీట్ టీవీల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులో వచ్చే బాక్స్లలో ఉంటుంది. దాన్ని కట్ చేసి ట్రే కింద పెట్టాలి. తరువాత ట్రే, షీట్ను అలాగే పట్టుకుని బాక్స్లో ఉంచాలి. దీంతో ట్రేలో క్రిస్టల్ క్లియర్ ఐస్ తయారవుతుంది.
అయితే ఇదంతా ఎందుకని అనుకుంటే ఆన్లైన్ లో ప్రత్యేకమైన ఐస్ ట్రేలు లభిస్తాయి. వాటిని కొనుగోలు చేయవచ్చు. వాటిలో నీరు పోస్తే ఐస్ క్రిస్టల్ క్లియర్ గా తయారవుతుంది. ఐస్లు క్యూబ్ల మాదిరిగానే కాక గుండ్రంగా వచ్చేలా కూడా తయారు చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…