సాధారణంగా ఎంతోమంది ఎన్నో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏదైనా దొంగతనానికి పాల్పడినప్పుడు ఎవరూ కంటపడకుండా దొంగలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే చాలామంది డబ్బులు దొంగతనం చేయడం కోసం ఏటీఎంలను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరు లేని సమయంలో ఏటీఎం మిషన్లు పగలగొట్టి దొంగతనాలు చేయడం, లేదా కొన్ని దొంగ బుద్ధులను చూపిస్తూ అందులో ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే తాజాగా తమిళనాడులో ఓ దొంగ మాత్రం తన అద్భుతమైన తెలివితేటలను చూపించి అడ్డంగా దొరికిపోయాడు.
తమిళనాడులోని నామక్కల్ జిల్లా అవన్యాపురంలో ఓ వ్యక్తి ఒక ఏటీఎం సెంటర్ లో దొంగతనం చేయాలని భావించాడు.ఈ క్రమంలోనే ఎటిఎం ముందు బాగానే పగలగొట్టిన ఆ దొంగ ఏకంగా మిషన్ లోపలికి దిగి డబ్బులను దొంగలించాలని చూశాడు. ఈ క్రమంలోనే ఏటీఎం లోపలికి వెళ్ళిన ఆ వ్యక్తి బయటకు రాలేక గిలగిల కొట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే ఏటీఎం మిషన్ నుంచి బయటకు రాలేక కష్టపడుతున్న ఆ దొంగను చూసి స్థానికులు గూమిగుడారు. ఈ క్రమంలోనే ఇదే విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ దొంగను అరెస్ట్ చేసి తనదైన స్టైల్ లో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ దొంగకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…