సాధారణంగా ఎంతోమంది ఎన్నో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏదైనా దొంగతనానికి పాల్పడినప్పుడు ఎవరూ కంటపడకుండా దొంగలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే చాలామంది డబ్బులు దొంగతనం చేయడం కోసం ఏటీఎంలను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరు లేని సమయంలో ఏటీఎం మిషన్లు పగలగొట్టి దొంగతనాలు చేయడం, లేదా కొన్ని దొంగ బుద్ధులను చూపిస్తూ అందులో ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే తాజాగా తమిళనాడులో ఓ దొంగ మాత్రం తన అద్భుతమైన తెలివితేటలను చూపించి అడ్డంగా దొరికిపోయాడు.
తమిళనాడులోని నామక్కల్ జిల్లా అవన్యాపురంలో ఓ వ్యక్తి ఒక ఏటీఎం సెంటర్ లో దొంగతనం చేయాలని భావించాడు.ఈ క్రమంలోనే ఎటిఎం ముందు బాగానే పగలగొట్టిన ఆ దొంగ ఏకంగా మిషన్ లోపలికి దిగి డబ్బులను దొంగలించాలని చూశాడు. ఈ క్రమంలోనే ఏటీఎం లోపలికి వెళ్ళిన ఆ వ్యక్తి బయటకు రాలేక గిలగిల కొట్టుకున్నాడు.
ఈ క్రమంలోనే ఏటీఎం మిషన్ నుంచి బయటకు రాలేక కష్టపడుతున్న ఆ దొంగను చూసి స్థానికులు గూమిగుడారు. ఈ క్రమంలోనే ఇదే విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ దొంగను అరెస్ట్ చేసి తనదైన స్టైల్ లో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ దొంగకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…