మొబైల్స్ తయారీదారు షియోమీ.. 7వ ఎంఐ యానివర్సరీ సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సోమవారం ప్రారంభం కాగా ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా రోజూ ఉదయం 10 గంటలకు ప్రత్యేకమైన డీల్స్ ను అందిస్తారు. అలాగే సాయంత్రం 4 గంటలకు కూడా డీల్స్ ఉంటాయి. కొన్ని రకాల ఉత్పత్తులను రూ.99, రూ.299, రూ.499, రూ.999 ధరలకు కొనుగోలు చేయవచ్చు.
సేల్లో భాగంగా ఎంఐ వాటర్ ప్యూరిఫైర్, రెడ్మీ 9ఎ, ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్, ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా 360, ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్, ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్, ఎంఐ ఔట్ డోర్ బ్లూటూత్ స్పీకర్, రెడ్మీ స్మార్ట్ బ్యాండ్, రెడ్మీ ఇయర్ బడ్స్ ను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
అలాగే ఎంఐ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్, ఎంఐ రూటర్ 4సి, ఎంఐ స్మార్ట్ ఎల్డీ బల్బ్, ఎంఐ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, ప్రొటెక్టివ్ మాస్క్, సోనిక్ చార్జ్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్, ఇతర ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో అయితే రూ.1000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…