మొబైల్స్ తయారీదారు షియోమీ.. 7వ ఎంఐ యానివర్సరీ సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సోమవారం ప్రారంభం కాగా ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా రోజూ ఉదయం 10 గంటలకు ప్రత్యేకమైన డీల్స్ ను అందిస్తారు. అలాగే సాయంత్రం 4 గంటలకు కూడా డీల్స్ ఉంటాయి. కొన్ని రకాల ఉత్పత్తులను రూ.99, రూ.299, రూ.499, రూ.999 ధరలకు కొనుగోలు చేయవచ్చు.
సేల్లో భాగంగా ఎంఐ వాటర్ ప్యూరిఫైర్, రెడ్మీ 9ఎ, ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్, ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా 360, ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్, ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్, ఎంఐ ఔట్ డోర్ బ్లూటూత్ స్పీకర్, రెడ్మీ స్మార్ట్ బ్యాండ్, రెడ్మీ ఇయర్ బడ్స్ ను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
అలాగే ఎంఐ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్, ఎంఐ రూటర్ 4సి, ఎంఐ స్మార్ట్ ఎల్డీ బల్బ్, ఎంఐ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, ప్రొటెక్టివ్ మాస్క్, సోనిక్ చార్జ్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్, ఇతర ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో అయితే రూ.1000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…