మొబైల్స్ తయారీదారు షియోమీ కొత్తగా ఎంఐ నోట్ బుక్ ప్రొ, ఎంఐ నోట్బుక్ అల్ట్రా పేరిట రెండు నూతన ల్యాప్టాప్లను భారత్లో విడుదల చేసింది. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంఐ నోట్ బుక్ ప్రొ ల్యాప్టాప్లో.. 14 ఇంచుల డిస్ప్లే ఉంది. దీనికి 2560 × 1600 పిక్సల్స్ రిజల్యూషన్ లభిస్తుంది. ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ7, ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లను ఇందులో అందిస్తున్నారు. 8/16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ, విండోస్ 10 హోమ్, హెచ్డీ వెబ్క్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సీ, డీటీఎస్ ఆడియో ఫీచర్లు లభిస్తున్నాయి. కేవలం 34 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. 11 గంటల వరకు వీడియోలను చూడవచ్చు.
ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ల్యాప్టాప్లో.. 15.6 ఇంచుల డిస్ప్లే ఉంది. 3200 × 2000 పిక్సల్స్ రిజల్యూషన్ లభిస్తుంది. డిస్ప్లేకు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ7, ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లు లభిస్తున్నాయి. 8/16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ, విండోస్ 10 హోమ్, హెచ్డీ వెబ్ క్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి, డీటీఎస్ ఆడియో ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి. కేవలం 45 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుంది. 12 గంటల వరకు వీడియోలను చూడవచ్చు.
ఈ ల్యాప్టాప్లను ఎంఐ ఆన్లైన్ స్టోర్తోపాటు ఎంఐ హోమ్ స్టోర్స్, అమెజాన్, రిటెయిల్ స్టోర్స్ లో ఆగస్టు 31వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. హెచ్డీఎఫ్సీ కార్డులతో రూ.4500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…