ప్రస్తుతం కాబుల్ రాజధాని అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. తాలిబన్లు ఈ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి దేశ అధ్యక్షుడితో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడి అక్కడి నుంచి బయటకు వలసలకు వెళ్లిపోతున్నారు. ఏదో ఒక చిన్న ఆశతో తమ ప్రాణాలు కాపాడుకోవాలని వెళ్ళిపోతున్నారు. దీంతో ఎయిర్ పోర్టు చుట్టూ ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారు.
ఇక అక్కడ నిత్యవసర వస్తువుల ధరలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఒక వాటర్ బాటిల్ ధర $40. అంటే మన దేశీ కరెన్సీ ప్రకారం రూ.3 వేలు అన్నమాట. దాంతో దాహం తీర్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒక ప్లేట్ మీల్స్ ను 100 డాలర్లకు అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలందరూ తమ కడుపు నింపుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు.
అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఓ వ్యక్తి ఓ వార్తా సంస్థకు తమ పరిస్థితి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కాబుల్ ఎయిర్ పోర్ట్ బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటూ.. కాంపౌండ్ వాల్ బయట ఉన్న వాళ్ళు లోపలికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. ఇక కొందరు మురికి కాలువలో కూడా వేచి ఉన్నారని.. ఎలాగైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…