ప్రస్తుతం కాబుల్ రాజధాని అయిన ఆఫ్ఘనిస్తాన్ దేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. తాలిబన్లు ఈ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి దేశ అధ్యక్షుడితో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడి అక్కడి నుంచి బయటకు వలసలకు వెళ్లిపోతున్నారు. ఏదో ఒక చిన్న ఆశతో తమ ప్రాణాలు కాపాడుకోవాలని వెళ్ళిపోతున్నారు. దీంతో ఎయిర్ పోర్టు చుట్టూ ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారు.
ఇక అక్కడ నిత్యవసర వస్తువుల ధరలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఒక వాటర్ బాటిల్ ధర $40. అంటే మన దేశీ కరెన్సీ ప్రకారం రూ.3 వేలు అన్నమాట. దాంతో దాహం తీర్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒక ప్లేట్ మీల్స్ ను 100 డాలర్లకు అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలందరూ తమ కడుపు నింపుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు.
అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఓ వ్యక్తి ఓ వార్తా సంస్థకు తమ పరిస్థితి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కాబుల్ ఎయిర్ పోర్ట్ బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటూ.. కాంపౌండ్ వాల్ బయట ఉన్న వాళ్ళు లోపలికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. ఇక కొందరు మురికి కాలువలో కూడా వేచి ఉన్నారని.. ఎలాగైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…