ఎక్కడైనా మృతదేహాన్ని పూడ్చడం లేదా దహనం చేస్తుంటారు. కానీ ఓ చోట మృతదేహాన్ని దారుణంగా తలకిందులుగా వేలాడదీశారు. ఇంతకీ అలా ఎందుకు చేశారంటే.. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జోగిపుర గ్రామానికి చెందిన భన్వర్ లాల్ బంజారా అనే వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్లడంతో ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో ఈ విషయం పోలీసులకు, అక్కడున్న గ్రామస్తులకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు.
కొందరు అతడి మృతదేహాన్ని బయటకు తీసి దాన్ని ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. అలా చేయడం వల్ల నీరు బయటికి వస్తుందని దాంతో బతికే అవకాశం ఉండవచ్చని గ్రామస్తులు తెలియజేయడంతో అక్కడున్న పోలీసులు కూడా గ్రామస్థుల మాటలకు అడ్డు చెప్పలేకపోయారు. అలా 30 నిమిషాల పాటు మృతదేహాన్ని ఉంచి ఊపారు. ఎటువంటి ఫలితం లేకపోయే సరికి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు.
ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. అక్కడున్న వారందరూ కోవిడ్ నిబంధనలు పాటించలేదని.. అక్కడున్న కొందరు పోలీసులు కూడా ఈ ఘటన పట్ల స్పందించకపోయేసరికి వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీస్ అవుట్ పోస్ట్ ఇంచార్జ్ స్సందిస్తూ ఆ గ్రామస్తులు తాను ఎంత చెప్పినా వినలేదని.. అతడు బతుకుతాడని అలా చేశారని తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…