ఎక్కడైనా మృతదేహాన్ని పూడ్చడం లేదా దహనం చేస్తుంటారు. కానీ ఓ చోట మృతదేహాన్ని దారుణంగా తలకిందులుగా వేలాడదీశారు. ఇంతకీ అలా ఎందుకు చేశారంటే.. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జోగిపుర గ్రామానికి చెందిన భన్వర్ లాల్ బంజారా అనే వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్లడంతో ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో ఈ విషయం పోలీసులకు, అక్కడున్న గ్రామస్తులకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు.
కొందరు అతడి మృతదేహాన్ని బయటకు తీసి దాన్ని ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. అలా చేయడం వల్ల నీరు బయటికి వస్తుందని దాంతో బతికే అవకాశం ఉండవచ్చని గ్రామస్తులు తెలియజేయడంతో అక్కడున్న పోలీసులు కూడా గ్రామస్థుల మాటలకు అడ్డు చెప్పలేకపోయారు. అలా 30 నిమిషాల పాటు మృతదేహాన్ని ఉంచి ఊపారు. ఎటువంటి ఫలితం లేకపోయే సరికి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు.
ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. అక్కడున్న వారందరూ కోవిడ్ నిబంధనలు పాటించలేదని.. అక్కడున్న కొందరు పోలీసులు కూడా ఈ ఘటన పట్ల స్పందించకపోయేసరికి వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీస్ అవుట్ పోస్ట్ ఇంచార్జ్ స్సందిస్తూ ఆ గ్రామస్తులు తాను ఎంత చెప్పినా వినలేదని.. అతడు బతుకుతాడని అలా చేశారని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…