మొబైల్స్ తయారీదారు ఒప్పో.. ఎఫ్19 పేరిట భారత్లో ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో లభిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ కేవలం 72 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ అవుతుంది.
ఒప్పో ఎఫ్19 స్మార్ట్ ఫోన్ ప్రిజమ్ బ్లాక్, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.18,990గా ఉంది. దీన్ని ఫ్లిప్కార్ట్, అమెజాన్తోపాటు ఇతర ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో ఏప్రిల్ 9వ తేదీ నుంచి విక్రయించనున్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్, స్టాండర్డ్ చార్టర్డ్ కార్డులపై ఫ్లాట్ 7.5 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తారు. ఎంపిక చేసిన కార్డులతో జీరో డౌన్ పేమెంట్తో ఈ ఫోన్ను కొనవచ్చు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…