గత కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ కారణంగా వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం చికెన్ ధరలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో మరోసారి బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని పాంగ్ డాంగ్ సరస్సు వద్ద గత రెండు వారాల వ్యవధిలో 100కు పైగా వలస పక్షులు మృత్యువాత పడ్డాయి.జనవరిలో ఈ మహమ్మారి వల్ల దాదాపు 50 వేల పక్షులు మృత్యువాత పడగా, ఫిబ్రవరిలో వ్యాధి వ్యాప్తి తగ్గినప్పటికీ ప్రస్తుతం మరోసారి విజృంభిస్తోంది. మార్చి 25 నుంచి బర్డ్ ఫ్లూ సెకండ్ వేవ్ కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం పక్షులలో హెచ్5ఎన్1 రకం వైరస్ రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ గా మారడంతో ఈ వ్యాధి మరోసారి విజృంభిస్తోందని, పక్షులలో ఈ విధంగా రెండు కొత్త స్ట్రెయిన్ లక్షణాలను గుర్తించినట్లు భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు తెలియజేశారు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…