గత కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ కారణంగా వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం చికెన్ ధరలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో మరోసారి బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని పాంగ్ డాంగ్ సరస్సు వద్ద గత రెండు వారాల వ్యవధిలో 100కు పైగా వలస పక్షులు మృత్యువాత పడ్డాయి.జనవరిలో ఈ మహమ్మారి వల్ల దాదాపు 50 వేల పక్షులు మృత్యువాత పడగా, ఫిబ్రవరిలో వ్యాధి వ్యాప్తి తగ్గినప్పటికీ ప్రస్తుతం మరోసారి విజృంభిస్తోంది. మార్చి 25 నుంచి బర్డ్ ఫ్లూ సెకండ్ వేవ్ కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం పక్షులలో హెచ్5ఎన్1 రకం వైరస్ రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ గా మారడంతో ఈ వ్యాధి మరోసారి విజృంభిస్తోందని, పక్షులలో ఈ విధంగా రెండు కొత్త స్ట్రెయిన్ లక్షణాలను గుర్తించినట్లు భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు తెలియజేశారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…