అసుస్ కంపెనీ భారత్లో జెన్బుక్, వివోబుక్ సిరీస్లో పలు ల్యాప్టాప్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.54వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అన్ని ల్యాప్టాప్లలోనూ ఏఎండీకి చెందిన లేటెస్ట్ రైజన్ 5000 యు-సిరీస్ ప్రాసెసర్లను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్టాప్లలో ఓలెడ్ డిస్ప్లే ఆప్షన్ కూడా లభిస్తోంది. ఇక వీటిలో జెన్బుక్ సిరీస్లో UM325UA అనే పేరున్న మోడల్ ల్యాప్టాప్ ప్రీమియం సెజ్మెంట్లో లభిస్తోంది. ఇందులో ఫుల్ హెచ్డీ నానో ఎడ్జ్ ఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్టాప్ గరిష్టంగా 16 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ను ఇస్తుంది. కేవలం 1.11 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.
అసుస్ కొత్త ల్యాప్టాప్ల ధరలు ఇలా ఉన్నాయి.
అసుస్కు చెందిన వెబ్సైట్ను సందర్శించడం ద్వారా ఈ ల్యాప్ టాప్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇక వీటిని దేశవ్యాప్తంగా ఉన్న అసుస్ రిటెయిల్ స్టోర్స్లో విక్రయిస్తున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…