చైనాకు చెందిన మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీ తన లోగోను మార్చింది. ఇంతకు ముంగు ఎంఐ అనే అక్షరాల చుట్టూ నారింజ రంగులో ఉన్న చతురస్రాకార బాక్స్ మూలలను ఇప్పుడు గుండ్రంగా వచ్చేలా చేసింది. అలాగే షియోమీ అనే అక్షరాల ఫాంట్ను కూడా మార్చింది. ఈ క్రమంలో షియోమీ భారత వినియోగదారులకు మరింత చేరువ కావాలని లోగోను అలా రూపొందించినట్లు తెలిపింది.
షియోమీ కొత్త లోగోను కెన్యా హెచ్ఏఆర్ఏకు చెందిన నిపాన్ డిజైన్ సెంటర్ ప్రెసిడెంట్, ముసాషినో ఆర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తయారు చేశారని షియోమీ వెల్లడించింది. తమ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూత్ను ఆకర్షించేట్లు ఉంటాయని, అందుకనే లోగోను అలా డిజైన్ చేశామని తెలిపింది.
ఈ సందర్భంగా షియోమీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే రానున్న 10 ఏళ్లలో 10 బిలియన్ డాలర్లను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. అలాగే షియోమీ ఫౌండర్, చైర్మన్ లెయ్ జున్ స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల బిజినెస్కు కూడా సీఈవోగా ఉంటారని తెలిపింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…