చైనాకు చెందిన మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీ తన లోగోను మార్చింది. ఇంతకు ముంగు ఎంఐ అనే అక్షరాల చుట్టూ నారింజ రంగులో ఉన్న చతురస్రాకార బాక్స్ మూలలను ఇప్పుడు గుండ్రంగా వచ్చేలా చేసింది. అలాగే షియోమీ అనే అక్షరాల ఫాంట్ను కూడా మార్చింది. ఈ క్రమంలో షియోమీ భారత వినియోగదారులకు మరింత చేరువ కావాలని లోగోను అలా రూపొందించినట్లు తెలిపింది.
షియోమీ కొత్త లోగోను కెన్యా హెచ్ఏఆర్ఏకు చెందిన నిపాన్ డిజైన్ సెంటర్ ప్రెసిడెంట్, ముసాషినో ఆర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తయారు చేశారని షియోమీ వెల్లడించింది. తమ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూత్ను ఆకర్షించేట్లు ఉంటాయని, అందుకనే లోగోను అలా డిజైన్ చేశామని తెలిపింది.
ఈ సందర్భంగా షియోమీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే రానున్న 10 ఏళ్లలో 10 బిలియన్ డాలర్లను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. అలాగే షియోమీ ఫౌండర్, చైర్మన్ లెయ్ జున్ స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల బిజినెస్కు కూడా సీఈవోగా ఉంటారని తెలిపింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…