ఏసర్ కంపెనీ మన దేశంలో మొట్టమొదటి సారిగా జీ ల్యాప్ టాప్ లను లాంచ్ చేసింది. అదే ఏసర్ స్పిన్7 ల్యాప్ టాప్. ఇందులో 14 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు 360 డిగ్రీల కోణంలో ఈ డిస్ ప్లే తిరగనుంది. ఈ సందర్భంగా ఏసర్ కంపెనీ వ్యవస్థాపకులు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా 5 జీ ల్యాప్ టాప్ ఇదేనని ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8సీఎక్స్ జెన్ 2 5జీ ప్లాట్ఫాంను అందించారు.
ఏసర్ స్పిన్ 7 ధర మనదేశంలో .1,34,999గా ఉంది. ఈ అధునాతన ల్యాప్ టాప్ లు ఏసర్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు, ఏసర్ ఆన్ లైన్ స్టోర్, ఇతర భాగస్వామ్య స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో స్టీమ్ బ్లూ రంగు అందుబాటులో ఉంది. ఈ ఒక్క కలర్ వేరియంట్ ను మాత్రమే కంపెనీ లాంచ్ చేసింది.
ఈ 5 జీ ల్యాప్ టాప్ లో 4జీ, వైఫై 6, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 56WHR బ్యాటరీని అమర్చారు.ఏసర్ స్పిన్ 7 టచ్ జెస్చర్లను కూడా సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.59 సెంటీమీటర్లుగానూ, బరువు 1.4 కేజీలుగానూ ఉంది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…