భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ ప్రభావం విమానయాన సంస్థ పై పడింది.భారత్ లో కేసులు అధికంగా ఉండటంతో ఇప్పటికే పలు దేశాలు ఇండియా నుంచి విమానాల రాకపోకలను నిషేధం విధించారు. ఇప్పటికే యూకే, జర్మన్, యూఏఈ వంటి దేశాలు భారత్ నుంచి విమానాలను నిషేధించారు.ఈ విధంగా పలు దేశాలు విమాన రాకపోకలు పై కఠిన నిబంధనలు విధించడంతో ఈ ప్రభావం అమెరికా వెళ్లే వారిపై పడింది.
ఇప్పటివరకు ఇండియా నుంచి అమెరికా వెళ్ళడం కోసం అమెరికా ప్రభుత్వం విమానాలను నిషేధించలేదు. అమెరికా నిబంధనల ప్రకారం ఇండియా నుంచి అమెరికాకి రావచ్చు కానీ.. అమెరికా నుంచి ఇండియాకు వెళ్లకూడదని అమెరికా పౌరులకు అగ్రరాజ్యం ఆదేశాలను జారీ చేసింది.ఇండియాలో రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉండడంతో అమెరికా వెళ్లాలనుకునేవారు ఇప్పుడే అమెరికాకు పయనమవుతున్నారు.
ఈ క్రమంలోనే అమెరికా వెళ్లే విమానాలు రద్దీగా ఉండడంతో విమానయాన సంస్థలు టికెట్ల ధరలను అమాంతం పెంచేశాయి.సాధారణ రోజుల్లో అమెరికా వెళ్లేందుకు టిక్కెట్ ఫేర్ సుమారు రూ.50 వేల వరకూ ఉంటుంది. కానీ రద్దీ కారణంగా ప్రస్తుతం రూ.1.5 లక్షలకు చేరినట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా ట్రావెల్ ఏజెన్సీలు టిక్కెట్ ధరలను మూడు రెట్లు అధికం చేసాయి.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…