దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు వైరస్ వ్యాప్తిని కట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వాక్సిన్ పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి.సోషల్ మీడియాలో వచ్చే ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సింగర్ చిన్మయి స్పందించారు. నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే ప్రమాదాలు తలెత్తుతాయనే తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. వాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని ప్రముఖ గైనకాలజిస్ట్ తో తను ప్రస్తావించానని దానిలో ఏ మాత్రం నిజం లేదని గైనకాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత మంజుల అనగాని తెలిపారు అంటూ చిన్మయి పేర్కొన్నారు.
చిన్మయి చేసిన ఈ పోస్టుపై ఎంతోమంది మహిళలు స్పందించి, మేము కూడా నెలసరి సమయంలోనే వ్యాక్సిన్ వేసుకున్నాము. అయితే వ్యాక్సిన్ వల్ల తమకు ఎటువంటి సమస్య ఏర్పడలేదని వారు తెలియజేశారు. ఈ విధమైనటువంటి ముఖ్యమైన సమాచారం అందించినందుకు గాను చిన్మయికి మరికొందరు మహిళలు అభినందనలు తెలిపారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…