ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ టీవీలను కొనాలని చూస్తున్న వారు అమెజాన్లో వాటిని కొనుగోలు చేసి పెద్ద ఎత్తున డబ్బును ఆదా చేయవచ్చు. ఏకంగా 63 శాతం వరకు టీవీలపై డిస్కౌంట్లను అందిస్తున్నారు.
టీసీఎల్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్ టీవీపై ఏకంగా రూ.57,691 డిస్కౌంట్ను అందిస్తున్నారు. దీంతో ఆ టీవీని రూ.52,299 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రూ.1000 విలువైన గిఫ్ట్ కూపన్ లభిస్తుంది.
అలాగే అమెజాన్ బేసిక్స్ టీవీలపై 42 శాతం వరకు డిస్కౌంట్ను అందిస్తున్నారు. స్మార్ట్ టీవీలను రూ.21,001 తగ్గింపుతో రూ.28,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. 32 ఇంచుల స్కైవాల్ కంపెనీ టీవీ ధర రూ.25,499 ఉండగా దాన్ని రూ.12,499కే అందిస్తున్నారు. రూ.13వేల డిస్కౌంట్ పొందవచ్చు.
ఫిలిప్స్ స్మార్ట్ టీవీలపై 63 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. హై ఎండ్ మోడల్ టీవీ ధర రూ.1,05,990 ఉండగా దాన్ని రూ.38,990కే కొనవచ్చు. రూ.66,991 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే టీసీఎల్కు చెందిన 65 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.1,89,990 ఉండగా దీనిపై రూ.1,00,500 రాయితీ లభిస్తుంది. దీంతో టీవీని రూ.89,940కి కొనవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…