ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ టీవీలను కొనాలని చూస్తున్న వారు అమెజాన్లో వాటిని కొనుగోలు చేసి పెద్ద ఎత్తున డబ్బును ఆదా చేయవచ్చు. ఏకంగా 63 శాతం వరకు టీవీలపై డిస్కౌంట్లను అందిస్తున్నారు.
టీసీఎల్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్ టీవీపై ఏకంగా రూ.57,691 డిస్కౌంట్ను అందిస్తున్నారు. దీంతో ఆ టీవీని రూ.52,299 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రూ.1000 విలువైన గిఫ్ట్ కూపన్ లభిస్తుంది.
అలాగే అమెజాన్ బేసిక్స్ టీవీలపై 42 శాతం వరకు డిస్కౌంట్ను అందిస్తున్నారు. స్మార్ట్ టీవీలను రూ.21,001 తగ్గింపుతో రూ.28,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. 32 ఇంచుల స్కైవాల్ కంపెనీ టీవీ ధర రూ.25,499 ఉండగా దాన్ని రూ.12,499కే అందిస్తున్నారు. రూ.13వేల డిస్కౌంట్ పొందవచ్చు.
ఫిలిప్స్ స్మార్ట్ టీవీలపై 63 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. హై ఎండ్ మోడల్ టీవీ ధర రూ.1,05,990 ఉండగా దాన్ని రూ.38,990కే కొనవచ్చు. రూ.66,991 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే టీసీఎల్కు చెందిన 65 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.1,89,990 ఉండగా దీనిపై రూ.1,00,500 రాయితీ లభిస్తుంది. దీంతో టీవీని రూ.89,940కి కొనవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…