anchor swetha reddy : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం ఏమో గానీ ఆ దుమారం ఇంకా చల్లారనేలేదు. దీనిపై ఇంకా అనేక మంది స్పందిస్తున్నారు. తాజాగా మాజీ యాంకర్, బీజేపీ నాయకురాలు శ్వేతా రెడ్డి ఈ విషయంపై స్పందించారు. ఆమె పవన్, పూనమ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోసాని కృష్ణమురళి రెండో సారి ప్రెస్మీట్ పెట్టినప్పుడు పంజాబీ అమ్మాయి ప్రస్తావన తెచ్చారు. ఆమెను వాడుకుని కడుపు చేసి ఆ తరువాత అబార్షన్ చేయించి ఆమెకు డబ్బులిచ్చి నోరు మూయించారని, ఆమెకు న్యాయం చేయగలవా పవన్ ? అని పోసాని ప్రశ్నించారు. అయితే పోసాని చేసిన ఈవ్యాఖ్యలలో పంజాబీ అమ్మాయి అంటే అందరూ పూనమ్ కౌర్ అనే అనుకుంటున్నారు. దీంతో ఈ విషయం నిజమే అయి ఉంటుందని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాగా శ్వేతా రెడ్డి ఇదే విషయమై మాట్లాడుతూ.. పోసాని చెప్పింది నిజమే అయి ఉండవచ్చు, లేదంటే అందరూ పూనమ్ గురించే ఎందుకు మాట్లాడుతారు. ఆయన చేసిన ఆరోపణలకు వీడియోలను తేలేం కదా.. అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే శ్వేతా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్వేతా రెడ్డి ఇలా మాట్లాడడంపై నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఆడదానివి అయి ఉండి ఒక అమ్మాయిపై ఇలా ఎందుకు కామెంట్లు చేస్తున్నావు ? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…