Vishnu Priya : తెలుగులో పలు షోలు, ఈవెంట్లలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ. అయితే కొద్ది రోజులుగా యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందుకు కారణంగా ఈ అమ్ముడు ఇటీవల నటించిన జరీ జరీ పంచ కట్టి అనే సాంగ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నది అంతా డిజిటల్ యుగం అయిపోయింది. ఈ సోషల్ మీడియా యుగంలో ఏ సమాచారం చేరవేయాలన్నా క్షణాల్లో అప్డేట్ చేసేస్తున్నారు.
అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో? అంతే చెడు జరుగుతోంది. కొన్నిసార్లు సెలబ్రిటీల అక్కౌంట్లను కొందరు హ్యాక్ చేసి అశ్లీల ఫొటోలు, కామెంట్లు పెడుతూ వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు యాంకర్ భీమినేని విష్ణుప్రియ ఫేస్బుక్ అక్కౌంట్ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. విష్ణుప్రియ ఎలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కిక్ ఇస్తుందో తెలిసిందే. ఆమె వేసుకునే డ్రెస్సులు, క్లీవేజ్ షోలు మతులు పోగొట్టేస్తూ ఉంటాయి.
కేవలం విష్ణుప్రియ వెండితెర ఛాన్సుల కోసమే ఈ రేంజ్లో క్లీవేజ్ షోలు, అందాలు ఆరబోస్తూ వస్తోంది. అయితే గత రాత్రి నుంచి ఆమె ఫేస్బుక్ను హ్యాక్ చేసిన కొందరు సైబర్ నేరగాళ్లు అందులో న్యూడ్ ఫొటోలు షేర్ చేశారు. దీంతో రాత్రి నుంచే ఆమె అభిమానులు ఆ ఫోటోలు చూసి షాక్ అయ్యారు. అయితే ఆమె తన ఫేస్బుక్ హ్యాక్ అయినట్టు గుర్తించి.. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్కు తెలియజేసింది.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…