Venkatesh : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య పలు మనస్పర్థలు వస్తుంటాయి. ఇలా మనస్పర్థల కారణంగా కొన్ని రోజుల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్నా.. ఆ తర్వాత మామూలుగా ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రోజా, వెంకటేష్ ల మధ్య మనస్పర్థలు తలెత్తి సుమారుగా 25 సంవత్సరాలు అవుతున్నా వీరి మధ్య మాటలు లేవట. అసలు వీరి మధ్య మాటలు లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
రోజా, వెంకటేష్ హీరో హీరోయిన్లుగా సెల్వమణి దర్శకత్వంలో చినరాయుడు అనే సినిమాను తెరకెక్కించాలని భావించారు. అయితే ఆ సినిమా పలు కారణాల వల్ల ఆగిపోవటం వల్ల వెంకటేష్, విజయశాంతి వేరే దర్శక నిర్మాతలతో ఆ సినిమాను పూర్తిచేశారు. దీంతో రోజా.. మీరు అలా ఎలా చేస్తారంటూ గొడవ పడ్డారు. అయితే అందులో తన తప్పు లేదని వెంకటేష్ చెప్పారు.
అలాగే పోకిరి రాజా సినిమాలో వెంకటేష్, రోజా కలిసి నటించారు. ఈ సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం ముంబై వెళ్లారు. అయితే మూడు రోజులపాటు రోజా హోటల్ లో ఉన్నప్పటికీ తనని షూటింగ్ కి పిలవలేదట. దీంతో విసుగు చెందిన రోజా వారితో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇకపై వెంకటేష్ తో కలిసి నటించకూడదని భావించారట. ఇలా వీరి మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి మాటలు లేవని టాక్ వినిపిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…