Venkatesh : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య పలు మనస్పర్థలు వస్తుంటాయి. ఇలా మనస్పర్థల కారణంగా కొన్ని రోజుల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్నా.. ఆ తర్వాత మామూలుగా ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రోజా, వెంకటేష్ ల మధ్య మనస్పర్థలు తలెత్తి సుమారుగా 25 సంవత్సరాలు అవుతున్నా వీరి మధ్య మాటలు లేవట. అసలు వీరి మధ్య మాటలు లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
రోజా, వెంకటేష్ హీరో హీరోయిన్లుగా సెల్వమణి దర్శకత్వంలో చినరాయుడు అనే సినిమాను తెరకెక్కించాలని భావించారు. అయితే ఆ సినిమా పలు కారణాల వల్ల ఆగిపోవటం వల్ల వెంకటేష్, విజయశాంతి వేరే దర్శక నిర్మాతలతో ఆ సినిమాను పూర్తిచేశారు. దీంతో రోజా.. మీరు అలా ఎలా చేస్తారంటూ గొడవ పడ్డారు. అయితే అందులో తన తప్పు లేదని వెంకటేష్ చెప్పారు.
అలాగే పోకిరి రాజా సినిమాలో వెంకటేష్, రోజా కలిసి నటించారు. ఈ సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం ముంబై వెళ్లారు. అయితే మూడు రోజులపాటు రోజా హోటల్ లో ఉన్నప్పటికీ తనని షూటింగ్ కి పిలవలేదట. దీంతో విసుగు చెందిన రోజా వారితో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇకపై వెంకటేష్ తో కలిసి నటించకూడదని భావించారట. ఇలా వీరి మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి మాటలు లేవని టాక్ వినిపిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…