గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి ప్రతి ఒక్క రంగంపై కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా ధాటికి ఎంతోమంది ఉద్యోగాలు పోవడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. మరికొందరు వారికి దొరికిన పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ టీచర్లపై కూడా కరోనా ప్రభావం పడింది.
హైదరాబాద్ లోని బన్సీలాల్ పేట్ బోలక్ పూర్ ప్రాంతానికి చెందిన సెయింట్ సాయి పాఠశాల యజమాని కరోనా కారణం వల్ల కూరగాయల వ్యాపారి గా మారారు. ఈ పాఠశాల యజమాని కూరగాయలను అమ్ముతూ త్వరలోనే పాఠశాలలో రీ ఓపెన్ చేయాలని రోడ్డుపై నిరసన తెలియజేశారు.
సెయింట్ సాయి పాఠశాల యాజమానితో పాటు, టీచర్లు కూడా సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ టీచర్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఈ స్కూల్ యాజమాన్యం చేస్తున్న నిరసనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…