గత కొద్దిరోజుల నుంచి నటి రాధిక పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి అంటూ తాజాగా నటి రాధిక స్పందించారు. తనకు కరోనా సోకిందని,తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టిస్తున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాధిక ట్విట్టర్ ద్వారా మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నాకు ఎలాంటి కరోనా వైరస్ సోకలేదంటూ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్ళు నొప్పులు వచ్చాయి. అంటూ ఆమె తెలిపారు.
ప్రస్తుతం రాధిక ఆరోగ్యంగానే ఉన్నట్లు, అదే విధంగా ప్రస్తుతం నా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నాను. ఈ క్రమంలోనే నా ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న వారిపై కోర్టుకు వెళ్తానని, కోర్టులో వారిపై న్యాయపోరాటం చేస్తానని రాధిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
గత కొద్దిరోజుల నుంచి రాధిక కరోనా బారినపడ్డట్టు వార్తలు రావడంతో తాజాగా నేడు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించి అసలు విషయం తెలియజేశారు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…