గత కొద్దిరోజుల నుంచి నటి రాధిక పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి అంటూ తాజాగా నటి రాధిక స్పందించారు. తనకు కరోనా సోకిందని,తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టిస్తున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాధిక ట్విట్టర్ ద్వారా మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నాకు ఎలాంటి కరోనా వైరస్ సోకలేదంటూ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్ళు నొప్పులు వచ్చాయి. అంటూ ఆమె తెలిపారు.
ప్రస్తుతం రాధిక ఆరోగ్యంగానే ఉన్నట్లు, అదే విధంగా ప్రస్తుతం నా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నాను. ఈ క్రమంలోనే నా ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న వారిపై కోర్టుకు వెళ్తానని, కోర్టులో వారిపై న్యాయపోరాటం చేస్తానని రాధిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
గత కొద్దిరోజుల నుంచి రాధిక కరోనా బారినపడ్డట్టు వార్తలు రావడంతో తాజాగా నేడు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించి అసలు విషయం తెలియజేశారు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…