ఇటీవల 73 సంవత్సరాల బామ్మ వరుడు కావలెను అంటూ పేపర్ ప్రకటన వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రకటన చూసిన 69 ఏళ్ల తాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రకటన చూసిన తర్వాత ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. వీరిద్దరి అభిప్రాయాలు కలవడంతో త్వరలోనే వీరి పెళ్లి పిల్లల సమక్షంలో జరగనుంది.
కర్ణాటకలోని మైసూరు నగరంలో ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ పొందిన 70 సంవత్సరాల బామ్మకు తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ఈ వయసులో తనకు తోడు అవసరం అంటూ తన పిల్లలు తన పెళ్ళికి ఒప్పించారు. ఈ క్రమంలోనే వరుడు కావలెను అంటూ పేపర్ ప్రకటన ఇచ్చారు.
ఇది చూసిన 69 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. ఏడు సంవత్సరాల క్రితమే తన భార్య చనిపోయిందని ఆమెకు తెలియజేశాడు.వీరిద్దరి మనసులు కలవడంతో వీరి పెళ్లికి పిల్లలు అంగీకారం తెలిపారు. త్వరలోనే ఈ వృద్ధ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…