ఇటీవల 73 సంవత్సరాల బామ్మ వరుడు కావలెను అంటూ పేపర్ ప్రకటన వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రకటన చూసిన 69 ఏళ్ల తాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రకటన చూసిన తర్వాత ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. వీరిద్దరి అభిప్రాయాలు కలవడంతో త్వరలోనే వీరి పెళ్లి పిల్లల సమక్షంలో జరగనుంది.
కర్ణాటకలోని మైసూరు నగరంలో ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ పొందిన 70 సంవత్సరాల బామ్మకు తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ఈ వయసులో తనకు తోడు అవసరం అంటూ తన పిల్లలు తన పెళ్ళికి ఒప్పించారు. ఈ క్రమంలోనే వరుడు కావలెను అంటూ పేపర్ ప్రకటన ఇచ్చారు.
ఇది చూసిన 69 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. ఏడు సంవత్సరాల క్రితమే తన భార్య చనిపోయిందని ఆమెకు తెలియజేశాడు.వీరిద్దరి మనసులు కలవడంతో వీరి పెళ్లికి పిల్లలు అంగీకారం తెలిపారు. త్వరలోనే ఈ వృద్ధ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…