పల్లెటూరు కు చెందిన ఓ అమ్మాయి తన మధురమైన స్వరంతో పాట పాడగా ఆ పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.ఆమె గాత్రం కేవలం కేటీఆర్ ని మాత్రమే కాకుండా సంగీత దర్శకులు ఎస్.ఎస్ తమన్ దేవిశ్రీ ప్రసాద్ సైతం మంత్రముగ్ధులను చేసింది. ఆమె పాటను విన్న సంగీత దర్శకులు తాము నిర్వహించబోయే కార్యక్రమాలలో తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
మెదక్ జిల్లాకు చెందిన నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి అధ్భుత గాయని. తన అద్భుతమైన గాత్రానికి ఫిదా అయిన నెటిజన్ సరేంద్ర తిప్పరాజు ఆ వీడియోని ట్విటర్ వేదికగా కేటీఆర్కు షేర్ చేశారు. ఈ విధంగా వీడియోను షేర్ చేసిన నెటిజన్ మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆణిముత్యం ఉంది. మీ సహకారం ఆశీస్సులు తనకు కావాలని తను పాడిన పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. శ్రావణి పాడిన ఈ పాటకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్ ఆ వీడియోను సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేశారు.
ఈ పాటను విన్న సంగీత దర్శకుడు తమన్ ఆమె ఒక అద్భుతమైన గాయని అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఆమె పాటకు స్పందిస్తూ ఆమె గాత్రానికి ఫిదా అయినట్లు చెప్పడమే కాకుండా.. ఇంత ప్రతిభావంతురాలిని తమ దృష్టికి తీసుకు వచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా భవిష్యత్తులో తాను నిర్వహించబోయే కార్యక్రమాలలో తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తానని ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…