Weight : అధిక బరువు ఉండడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు తగ్గించుకోవడం కష్టం అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే బరువును తగ్గించుకోవడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకొని బరువు తగ్గడానికి ఈ డ్రింక్ ను తాగితే బరువు తగ్గడం ఖాయం. రోజులో అరగంట వ్యాయామం చేసి ఈ డ్రింక్ తాగాలి.
ఈ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి దానిలో ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ సోంపు, అర టీస్పూన్ మిరియాలు, అర చెక్క నిమ్మ కాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి గ్లాస్ లోకి వడకట్టి రోజూ ఉదయం పరగడుపునే తాగితే 15 రోజుల్లోనే తేడా కనబడుతుంది.
ఇందులో ఉన్న జీలకర్ర బరువును తగ్గించడానికి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. జీలకర్ర ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. సోంపులో ఫైబర్ సమృద్దిగా ఉండడంతో కడుపు నిండిన భావన ఉండడమే కాకుండా ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మిరియాలు, నిమ్మకాయలలో ఉన్న లక్షణాలు కూడా బరువును తగ్గిస్తాయి.
ఈ డ్రింక్ ను తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన జీలకర్ర, మిరియాలు, సోంపు, నిమ్మకాయలలో ఉన్న లక్షణాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. పైగా ఈ పదార్థాలు అన్నీ మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవే. కనుక అధిక బరువు సులభంగా తగ్గుతారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…