Sudigali Sudheer : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తోంది. ఈ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తుండగా సీనియర్ నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
వచ్చేవారం దర్శక ధీరుడు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు.. ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు కావడంతో ఆయన గురించి స్కిట్ చేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వం వహించిన నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను ఒకే టికెట్ పై చూడాలనుకుంటున్నారా ? అంటూ ఆటో రాంప్రసాద్ ను ఇన్వైట్ చేస్తారు.
కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర, విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఈగ చిత్రాలను ఆటో రాంప్రసాద్ ఒకే స్కిట్ లో చూపించి ప్రేక్షకులను అలరించాడు. ఇక రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సెట్ లో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…