Sudigali Sudheer : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తోంది. ఈ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తుండగా సీనియర్ నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
వచ్చేవారం దర్శక ధీరుడు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు.. ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు కావడంతో ఆయన గురించి స్కిట్ చేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వం వహించిన నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను ఒకే టికెట్ పై చూడాలనుకుంటున్నారా ? అంటూ ఆటో రాంప్రసాద్ ను ఇన్వైట్ చేస్తారు.
కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర, విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఈగ చిత్రాలను ఆటో రాంప్రసాద్ ఒకే స్కిట్ లో చూపించి ప్రేక్షకులను అలరించాడు. ఇక రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సెట్ లో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…