Sarkaru Vaari Paata : సూపర్స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్లు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మహేష్కు ఇది వరుసగా నాలుగో విజయం. దీంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ మూవీ కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని టాక్ వచ్చింది. అయినా సరే సినిమా ఓవరాల్గా మాత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో రివ్యూ చేసి.. ఇందులో ఉన్న లోటుపాట్ల గురించి తెలియజేశారు.
సర్కారు వారి పాట మూవీలో కీర్తిసురేష్, మహేష్ల మధ్య ఉన్న సన్నివేశాలు బాగున్నాయని.. వాటిని ఇంకాస్త పొడిగించి ఉంటే బాగుండేదని గోపాలకృష్ణ అన్నారు. కథను సడెన్గా మలుపు తిప్పేయడంతో సీరియస్గా సాగుతుందని.. అందువల్ల ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గిందని అన్నారు. అలా కాకుండా మహేష్, కీర్తిల మధ్య కామెడీ సీన్లను ఇంకా కొన్నింటిని పెట్టి ఉంటే.. సినిమా కచ్చితంగా ఇంకా హిట్ అయ్యేదని.. అలాగే ఇంకో రూ.100 కోట్లను వసూలు చేసేదని అన్నారు.
ఇక సెకండాఫ్ మొత్తం సీరియస్గా ఉంటుందని.. అలా కాకుండా కాస్తంత కామెడీ పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. సముద్రఖని, మహేష్ ల మధ్య ఉండే డైలాగ్స్ అంత ఎఫెక్టివ్గా లేవని.. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని తెలిపారు. ఈ మూవీకి పైన తెలిపిన విధంగా కొన్ని మార్పులను చేసి ఉంటే ఇంకా ఎక్కువ వసూలు చేసి ఉండేదని.. అలా ఈ సినిమా రూ.100 కోట్లను మిస్ చేసుకుందని అన్నారు. ఇక ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించిన విషయం విదితమే. త్వరలోనే ఆయన నాగచైతన్యతో సినిమా తీస్తారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…