Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత ఇటీవల తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు ఇటు సినిమాలు అటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈక్రమంలో సమంత నటించిన శాకుంతలం, యశోదపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సమంత నటించిన పాన్ ఇండియా మూవీ యశోద ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ లో సమంతకు ఉన్న క్రేజ్ అలాంటిది. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో పింక్ కలర్ డ్రెస్ ధరించి క్లీవేజ్ షోతో కేక పెట్టించింది. ఇందులో ఓరగా చూపులు చూస్తూ కేక పెట్టిస్తోంది. సమంత లుక్స్కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా, క్యూట్ హీరోయిన్గా పేరున్న సమంత అలియాస్ సామ్ ఏం చేసినా హల్చల్ అవుతుంటుంది. సోషల్ మీడియాలో విభిన్నరకాల పోస్టులతో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది.
ఏమాయ చేశావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం యశోదతో బిజీగా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను మే 5 ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…