Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి నెలకొన్న అయోమయ పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 10వ తేదీన సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి తేజ్ ఇప్పటివరకు కోమాలోనే ఉన్నాడని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో తెలియజేయడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల గురించి మెగాస్టార్ స్పందించారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. అతనికి మీ ఆశీస్సులు కావాలి.. రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందించాలని ఆశిస్తున్నాను. రిపబ్లిక్ సినిమా చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కుదేలైన సినీ ఎగ్జిబిషన్ సెక్టార్కు రిపబ్లిక్ చిత్ర విజయం కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యం ఇస్తుందని ఆశిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే సాయితేజ్ ఆరోగ్య విషయంపై సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ మాట్లాడుతూ.. త్వరలోనే నా స్నేహితుడిని కలవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ.. తమన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్, తమన్ ఇద్దరూ అతని ఆరోగ్యంపై స్పందించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…