Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి నెలకొన్న అయోమయ పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 10వ తేదీన సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి తేజ్ ఇప్పటివరకు కోమాలోనే ఉన్నాడని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో తెలియజేయడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల గురించి మెగాస్టార్ స్పందించారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. అతనికి మీ ఆశీస్సులు కావాలి.. రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందించాలని ఆశిస్తున్నాను. రిపబ్లిక్ సినిమా చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కుదేలైన సినీ ఎగ్జిబిషన్ సెక్టార్కు రిపబ్లిక్ చిత్ర విజయం కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యం ఇస్తుందని ఆశిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే సాయితేజ్ ఆరోగ్య విషయంపై సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ మాట్లాడుతూ.. త్వరలోనే నా స్నేహితుడిని కలవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ.. తమన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్, తమన్ ఇద్దరూ అతని ఆరోగ్యంపై స్పందించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…